Sunday, April 12, 2020

జగన్ సర్కార్ దిమ్మతిరిగే నిర్ణయం: బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు: ఉత్తర్వులు జారీ

అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. ప్రత్యేకించి పొగాకు ఆధారిత ఉత్పత్తులను నమలడం, దాన్ని ఉమ్మి వేయడంపై నిషేధాన్ని విధించింది. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కూడా ప్రమాదకరమే. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ybrOwk

0 comments:

Post a Comment