ఇటీవల యూపీలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయన్ ( ఎల్ఎన్జేపీ) ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా బాధితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు . ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళి రావటంతో అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. యూపీ సర్కార్ అతనిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అతను పారిపోయాడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eu2d2a
Saturday, April 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment