ఇటీవల యూపీలో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయన్ ( ఎల్ఎన్జేపీ) ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా బాధితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు . ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళి రావటంతో అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. యూపీ సర్కార్ అతనిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అతను పారిపోయాడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eu2d2a
పరారైన యూపీ కరోనా పేషెంట్ దొరికాడు .. కానీ కొత్త తలనొప్పి కూడా తెచ్చి పెట్టాడు .. అదేంటంటే !!
Related Posts:
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మం… Read More
రాములమ్మ వర్సెస్ జగ్గారెడ్డి .. కాంగ్రెస్ లో ఇదొక లొల్లితెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్య… Read More
ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..కోల్కతా : ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు రాజకీయ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరుకున్… Read More
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ అవినీతిపరుడన్న మోడీ వ్యాఖ్యలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడంపై మీ కామెంట్ ఏంటి?ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో నియమావళిని ఉల్లంఘన ఫిర్యాదుల్లో ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ మరో క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా రాజీవ్గాంధీ అవినీతి… Read More
మోడీపై పోరు ... మమతా బెనర్జీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ లో ప్రచారం చెయ్యనున్న చంద్రబాబుఒకపక్క ఏపీలో ప్రస్తుతం సీఎంగా ఉన్నా అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్దతుగా రేపు ఎన్నికల ప్రచా… Read More
0 comments:
Post a Comment