ఏపీ బీజేపీలో వర్గపోరు అందరికీ తెలిసిందే అయినా తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న తీవ్ర ఆరోపణల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లూ కన్నా ఆరోపణలపై ఎప్పుడూ ఇంత తీవ్రంగా స్పందించని సాయిరెడ్డి ఇప్పుడు ఏకంగా సై అంటే సై అనడం వెనుక బీజేపీలో కన్నా వ్యతిరేకుల హస్తం ఉందా అన్న అనుమానాలకు తావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VNOURO
Wednesday, April 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment