అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం రంకెలేస్తోంది. అధికార వైసీపి పార్టీ నేతల విమర్శనాస్త్రాలు చంద్రబాబు నాయుడు టూ కన్నా లక్ష్మీనారాయణ వయా సుజనా చౌదరి మీదుగా అనేక మలుపులు తీసుకుంటూ సుధీర్గ ప్రయాణం చేస్తున్నాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లాలని వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btQleA
కన్నా, సాయిరెడ్డి రాజకీయ క్రీడలో బాబు ఎంపైర్.. కాణిపాకం వినాయకుడు థర్డ్ ఎంపైర్..
Related Posts:
వీడియో వైరల్: మృతదేహంతో మాట్లాడేందుకు వెళ్లిన రిపోర్టర్.. నెటిజెన్లు కామెడీ కామెంట్స్ఈ మధ్యకాలంలో వార్తా ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరి కవరేజ్ల కోసం వారు పాకులాడుతున్నారు. అదే సమయంలో రిపోర్టింగ్ ఏం చేస్తున్నారో అన్న సంగతిని కూడ… Read More
కోడెల మొదటి ఆత్మహత్యయత్నంపై చంద్రబాబు స్పందిస్తే.. ఆయన చనిపోయోవాడు కాదు : అంబటి రాంబాబుఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు మొదటిసారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబు స్పందించి ఉంటే, ఆయన ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఎమ్మెల్యే అంబటి రా… Read More
దూకుడు తగ్గించిన దీదీ..! పరిస్ధితుల ప్రభావమేనా..?కోల్ కత/హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్నికల ముందు ఉన్న హడావిడి ఎన్నికల తర్వాత కనిపించదు. నాయకుల దూకుడు స్వభావం కూడా ఎన్నికల ముందు తారా … Read More
పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !బెంగళూరు: పెళ్లి చేసుకుని భార్యతో ఇటలీలో సంతోషంగా గడుపుదామని కలలు కన్న ఓ ఎలక్ట్రీషియన్ లబోదిబో అంటున్నాడు. అప్పు చేసి ఇటలీ యువతికి రూ. 33 లక్షలు ఇచ్చి… Read More
రేవంత్ రెడ్డి తన విలువను చెడగొట్టుకున్నాడు : జగ్గారెడ్డిహుజుర్నగర్ ఎమ్మెల్యే ఎంపిక విషయంలో మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి అనవసరంగా తన స్థాయిని దిగజార్చుకున్నాడని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అభ… Read More
0 comments:
Post a Comment