Monday, April 6, 2020

ఆ ప్రాంతాలు మినహా: లాక్‌డౌన్ సడలింపుపై మంత్రులకు ప్రధాని మోడీ కీలక సూచనలు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగుస్తున్నప్పటికీ దేశంలో కరోనా మాత్రం నియంత్రణలోకి రాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8gubU

Related Posts:

0 comments:

Post a Comment