కర్ప్యూ మరో రెండు వారాలు పొడగించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్ కేసులు తగ్గకపోవడంతో డిసిషన్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రకటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే ఉదయం పూట ఆంక్షలు సడలిస్తామని.. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవారు బయటకు వెళ్లొచ్చని స్పష్టంచేశారు. పంజాబ్లో 313 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d2ncHF
coronavirus:పంజాబ్లో మరో రెండు వారాలు కర్ఫ్యూ, ఉదయం మాత్రం 4 గంటలు సడలింపు
Related Posts:
ఆర్జీవీకి సీఈసీ షాక్: ‘పవర్ స్టార్’ పోస్టర్లకు నో పర్మిషన్, రూ.88 వేల ఫైన్రాం గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీ ఎలా హిట్ అవుతుందో.. వివాదాలు కూడా అలానే ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్జీబీ వరల్డ్ థియేటర్లో వర్మ మూవీ రిలీజైన సంగతి… Read More
Rafale Fighter jets:అంబాలా ఎయిర్బేస్లో వాటర్ సెల్యూట్, మోడీ ,రాజ్నాథ్ అభినందనలుఅంబాలా: ఫ్రాన్స్ నుంచి దాదాపు 7వేల కిలోమీటర్ల మేరా ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాయి. అంబాలా ఎయిర్బేస్కు చేరుకున్న య… Read More
CM effect: మంత్రికి, ఆయన భార్యకు పాజిటివ్, ఆరోజే చెప్పిన సీఎం, మంత్రులు క్యూ, దేవుడా నువ్వే!భోపాల్/ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నార… Read More
వైసీపీలో గంటా రాక - విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు ? ఎవరెవరికి చెక్ పడుతుందంటే...విశాఖపట్నం : కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నా టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం … Read More
అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలులక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద… Read More
0 comments:
Post a Comment