Thursday, April 16, 2020

మా పోరాటానికి మతం రంగు పులుముతారా?: అమెరికా కమిషన్‌పై ఇండియా మండిపాటు

న్యూఢిల్లీ: అంతర్జాయతీ మత స్వేచ్ఛపై ఏర్పాటైన అమెరికా కమిషన్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్)పై భారత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం ఆధారంగా విభజించి కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించడం అవాస్తవమని తేల్చి చెప్పింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcaxG0

Related Posts:

0 comments:

Post a Comment