కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ పెద్దలు వేడుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారు. అలా హైదరాబాద్ ఎర్రగడ్డ చెక్ పోస్ట్ వద్ద యువతులు వ్యవహరించారు. వారి తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు.. ప్రశ్నించారు. క్వారంటైన్ తరలించాలని భావిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34EYp9X
Thursday, April 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment