Friday, April 24, 2020

కేసీఆర్ ప్రెస్ మీట్‌ పెట్టారంటే...మొన్న ఉత్తేజ్,నేడు బ్రహ్మానందం.. అందరిదీ అదే మాట...

కరోనా లాక్ డౌన్ పీరియడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. సాధారణంగానే ఆయన ప్రసంగాలు,పంచ్‌లు,వాక్పటిమ అంటే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి. లాక్ డౌన్ పీరియడ్‌లో అది మరింతగా రెట్టింపైంది. కేసీఆర్ మాట్లాడుతున్నారంటే.. ఏదో భరోసా ఇస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సినీ నటుడు ఉత్తేజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eNDshx

0 comments:

Post a Comment