Friday, April 24, 2020

లాక్ డౌన్ అమలుపై కేంద్రం ఆరా..! తెలంగాణకు రానున్న కేంద్ర బృందం..!!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావాన్ని టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు అమలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zkZPdU

Related Posts:

0 comments:

Post a Comment