Sunday, April 26, 2020

ఏపీలో బ్లాక్ వీక్: సగం కరోనా కేసులు వారం రోజుల్లోనే నమోదు: ఆ రెండు జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా..

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఆరంభంలో పరిమితంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం కట్టుతప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ అదుపులోకి రావట్లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకవంక తెలంగాణలో తగ్గుముఖం పట్టగా..అదే సమయంలో ఏపీలో భారీగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eV4rru

Related Posts:

0 comments:

Post a Comment