అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఆరంభంలో పరిమితంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం కట్టుతప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ అదుపులోకి రావట్లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకవంక తెలంగాణలో తగ్గుముఖం పట్టగా..అదే సమయంలో ఏపీలో భారీగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eV4rru
ఏపీలో బ్లాక్ వీక్: సగం కరోనా కేసులు వారం రోజుల్లోనే నమోదు: ఆ రెండు జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా..
Related Posts:
ఏరో ఇండియా షోలో స్యూర్య కిరణ్ యుద్ధ విమానాల ప్రదర్శన రద్దు, ప్రమాదం కారణం !బెంగళూరు: బెంగళూరు-బళ్లారి రోడ్డులోని యలహంక వాయుసేన ఎయిర్ బేస్ లో బుధవారం (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభం అయిన ఏరో ఇండియన్ షోలో (వైమానిక ప్రదర్శనలో సూర్య… Read More
యూపీఎస్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఈ సారి అదనంగా భర్తీ చేయనున్న పోస్టులు ఎన్నో తెలుసా..?ఢిల్లీ: ఈ సారి అంటే 2019 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. క్రితం సారి కంటే 100 పోస్టులు అదనంగా ఇచ్చింది … Read More
ట్రావెల్ సంస్థల రౌడీయిజం..! మహిళా ప్రయాణీకురాలిపై దాడి..!!అమరావతి/ హైదరాబాద్ : పరుగులు తీస్తున్న కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆడవాళ్ల పై వివక్ష చూపడం, ఏడిపించడం వంటి చర్యలు వెనుకబాటు తనా… Read More
ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? మీ ఆధార్ కార్డు వివరాలు లీక్ అయ్యాయేమో చెక్ చేసుకోండిబెంగళూరు: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇండేన్ గ్యాస్ వెబ్ సైట్ లో భద్రపరిచిన వినియోగదారుల కార్డుల వి… Read More
సూర్య .. ఐదుగురు పోలీసుల విచారణ .. జయరాం హత్య కేసు స్పీడప్హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జయరాం హత్యకు సహకరించిన సినీనటుడు సూర్య .. హత్య తర్… Read More
0 comments:
Post a Comment