కరోనా లాక్ డౌన్ వేళ హైదరాబాద్ అల్మాస్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను హరీష్, స్వప్న, గిరీష్, సువర్ణగా గుర్తించారు. హరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అల్మాస్గూడలోని ఓ అపార్ట్మెంట్లో వీరి కుటుంబం నివసిస్తోంది. గత రెండు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3awGuDE
లాక్ డౌన్ వేళ.. హైదరాబాద్లో ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య..
Related Posts:
ఏపీలో బడి పిల్లలకు కొత్త సీఎం వరం సర్కార్ వరం: ప్రతి శనివారం క్లాసులుండవ్! ఆట.. పాటలే!అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్… Read More
వామ్మో ఏం తెలివిరా బాబూ..! ఐపీఎస్నంటూ ఫోజు కొట్టి అడ్డంగా బుక్కయ్యాడు..జైపూర్ : అభయ్ మీనా ఐపీఎస్. ఐఐటీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసిన మేథావి. అతి చిన్న వయసులోనే ఐపీఎస్గా ఎన్నికైన అభయ్.. యూత్కు … Read More
తమిళనాడు ప్రజల రక్తంలో హిందీకి అవకాశం లేదు.. డీఎంకే అధినేత స్టాలిన్..తమిళనాడులో హింది బాషను బలవంతంగా ప్రవేశపెడితే తేనేతుట్టేను కదిపినట్టేనని డీఎంకే అధినేత స్టాలిన్ హెచ్చరించారు .తమిళనాడు ప్రజల్లో రక్తంలో హింది అనేది లేద… Read More
కాకా మళ్లీ వేశారుగా.. గవర్నర్పై వీహెచ్ హాట్ కామెంట్స్..!హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు అలియాస్ వీహెచ్ అలియాస్ కాకా రూటే సెపరేటు. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలు.. ఎవరైనా ఏకిపారేస్తారు. చిన్నా… Read More
ఫ్రెండ్నే చంపారు.. హైదరాబాద్లో దారుణంహైదరాబాద్ : బంధాలు తప్పటడుగులు వేస్తున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఇక దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకున్న స్నేహితులు కూడా అదే కోవలోకి వస్త… Read More
0 comments:
Post a Comment