హైదరాబాద్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. కువైట్ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికులు జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. వలస కార్మికుల ఉపాధికి గమ్యస్థానంగా కువైట్ ఉందని తెలిపారు. కరోనావైరస్ భయాందోళనలతో కువైట్ పూర్తి స్థాయి లాక్డౌన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VU0Xgc
కువైట్లో వారిని ఆదుకోండి: విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ
Related Posts:
వరద భాదితులకు అండగా నిలిచిన బిగ్ బీ,తన చుట్టు ఉన్న ప్రజలు ఏ అపద వచ్చినా తానున్నాంటూ ముందుకు వస్తాడు. ఎవ్వరు అడిగినా ,అడగకున్నా తనకు తోచిన సహాయం చేసేవారిలో ఒకరు బాలివుడ్ నటుడు,బిగ్ బీ అమి… Read More
తిరుపతి, మలేషియా మధ్య విమాన సర్వీసులు!తిరుపతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే … Read More
ఇద్దరు ఉపముఖ్యమంత్రులు! అధిష్ఠానంతో చర్చల తర్వాతే నిర్ణయం అంటున్న యెడ్డీ !!బెంగళూరు/హైదరాబాద్ : ఇక కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కూలిపోవడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ… Read More
సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం.. సీఎం కేసీఆర్పై ఎంపీలు ధర్మపురి, బండి ఫైర్ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్. తెలంగాణలో సర్… Read More
ఏపీలో దొంగ నోట్ల కలకలం, కుప్పంలో భారీగా పట్టివేత.. తిరుపతిలో కూడా చెలామణీ..?చిత్తూరు : నకిలీ నోట్ల బెడద తప్పడం లేదు. విదేశాల గుండా వస్తోన్న నకిలీ నోట్ల కట్టలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో … Read More
0 comments:
Post a Comment