హైదరాబాద్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్కు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. కువైట్ నుంచి స్వదేశానికి వచ్చే కార్మికులు జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. వలస కార్మికుల ఉపాధికి గమ్యస్థానంగా కువైట్ ఉందని తెలిపారు. కరోనావైరస్ భయాందోళనలతో కువైట్ పూర్తి స్థాయి లాక్డౌన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VU0Xgc
Wednesday, April 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment