ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు మాజీ సీఈవో,ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.రాష్ట్ర సర్వీసుల నుంచి సస్పెండ్ అయి కేంద్ర విధుల్లో చేరిన కొద్ది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSOQZI
జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన ఆ అధికారికి కేంద్రంలో కీలక పదవి..
Related Posts:
జీఎస్టీ బకాయిల కోసం ఎదురు చూపు: ముఖ్యమంత్రి ఢిల్లీ బాట..నిర్మలతో భేటీ..!న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిల కోసం మరో ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఋతో భేటీ అయ్యారు. జీ… Read More
వీడియో వైరల్: చైనాలో వింత ఘటన... చూస్తుండగానే భూమిలోకి కూరుకుపోయిన బస్సుబీజింగ్: బర్ముడా ట్రయాంగిల్ గురించి అంతా వినే ఉంటాం. సముద్రంలోని ఆ ప్రాంతం మీదుగా ఏదైనా నౌకలు లేదా దానిపైన భారీ విమానాలు వెళ్లినా అది తనలో కలిపేసుకుంట… Read More
టీఆర్ఎస్,బీజేపీల దోస్తానాపై ఆధారాలున్నాయి : పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం… Read More
భర్త వదిలేశాడు, అక్రమ సంబంధం, ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య, బిడ్డను వదిలేసి తల్లి అదే పని !చెన్నై: ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో నువ్వులేక నేనులేను అంటూ ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఐదు ఏళ్ల కుమారుడు నడిరోడ్డున పడ్డాడు. తల్లిన… Read More
జేఎన్యూ దాడి: వారి ఫోన్లు సీజ్ చేయాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశంన్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయా… Read More
0 comments:
Post a Comment