ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు మాజీ సీఈవో,ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్కు కేంద్రం పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది.రాష్ట్ర సర్వీసుల నుంచి సస్పెండ్ అయి కేంద్ర విధుల్లో చేరిన కొద్ది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSOQZI
జగన్ సర్కార్ సస్పెండ్ చేసిన ఆ అధికారికి కేంద్రంలో కీలక పదవి..
Related Posts:
అయోధ్యకు అద్వానీ వెళ్లరు: వీడియోలోనే - ముందుగా ‘హనుమాన్ గధీ’కి మోదీ.. కరోనా కట్టడికీ పూజలు..అయోధ్య మందిర ఉద్యమం పేరు వింటేనే ఠక్కున గుర్తొచ్చే నాయకుడు ఎల్కే అద్వానీ. అలాంటాయన.. ఆగస్టు 5న జరగబోయే రామ మందిరం భూమి పూజలో పాల్గొంటారా, లేదా అనే గం… Read More
ఆగస్టు 6 వరకే జగన్ తాత్కాలిక ఆనందం - ఉసురు తప్పదన్న టీడీపీ - పాఠ్యాంశంగా తరలింపంటూ..మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే.. శ్రావణ శుక్రవారం మంచిరోజనే ఉద్దేశంతో జగన్ సర్కారు గెజిట్ నోటిషికేషన్ ఇచ్చింది. దాంతో కార్యనిర్వ… Read More
చంద్రయాన్-2: ప్రజ్ఞాన్ రోవర్లో కదలికలు, బాగా పనిచేస్తోంది! చెన్నై టెక్కీ పరిశీలన, ఇస్రో శోధనచెన్నై: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ పూర్తిగా విఫలం కాలేదని ఇప్పటికే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్పష్టం చేసిన విషయం తెలిసి… Read More
ప్రాణాలు పోతున్నా లెక్కలేనితనం: విచ్చలవిడిగా శానిటైజర్ల సేవనం: జగన్ సొంతజిల్లాలో బహిరంగంగాకడప: రాష్ట్రంలో మద్యం అమ్మకాల నియంత్రణ, దశలవారీగా ఎత్తివేత కార్యక్రమాలు నిరుపేదల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. మద్యానికి బానిసగా మారిన కొందరు మందుబాబ… Read More
వైజాగ్ క్రేన్ ప్రమాదంపై మంత్రి అవంతి కీలక ప్రకటన: రూ.50 లక్షల పరిహారం చెల్లించేలావిశాఖపట్నం: విశాఖపట్నంలో చోటు చేసుకున్న క్రేన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్… Read More
0 comments:
Post a Comment