Monday, May 31, 2021

బీజేపీ-టీఆర్ఎస్ మైత్రిపై ఈటల రాజేందర్ సందేహాలు: జేపీ నడ్డా క్లారిటీ, ఇక లైన్‌క్లియర్, త్వరలో..

న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటం, భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. ఈ క్రమంలో సోమవారం బీజేపీ జాయతీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకున్న పలు సందేహాలను నడ్డా ముందుంచారు. టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు, బీజేపీలో తన పాత్రపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fTRqQm

Related Posts:

0 comments:

Post a Comment