న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటం, భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. ఈ క్రమంలో సోమవారం బీజేపీ జాయతీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకున్న పలు సందేహాలను నడ్డా ముందుంచారు. టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు, బీజేపీలో తన పాత్రపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fTRqQm
Monday, May 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment