Saturday, April 11, 2020

పై పైకి పసిడి, ఏడేళ్ల గరిష్టానికి బంగారం, కరోనా, నిరుద్యోగిత, ఆర్థిక వ్యవస్థే కారణం..

బంగారం ధర పై పై కి వెళుతోంది. ఏడేళ్ల గరిష్టానికి పసిడి ధర చేరింది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న చర్యలు బంగారం ధర పెరగడానికి దారితీస్తోంది. మాంద్యానికి కరోనా వైరస్ తోడవడంతో అమెరికాలో నిరుద్యోగిత కూడా పెరుగుతోంది. దీనిని అధిగమించేందుకు అమెరికా ఉద్దీపన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xa8SxP

0 comments:

Post a Comment