ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్య ఇవాళ 400 మార్క్ దాటిపోయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్లు భావించినా నిన్నటి నుంచి ఇవాళ ఉదయం వరకూ కొత్తగా 21 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తాజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c3EfbY
Saturday, April 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment