కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దీంతో చాలావరకు కంపెనీలు మూతపడ్డాయి. ప్రజలకు నిత్యావసరాలు,అత్యవసర సేవలు అందించే కంపెనీలు తప్పితే మిగతావన్నీ మూతపడ్డాయి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్తో నెట్టుకొస్తున్నాయి. పరిశ్రమలన్నీ మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చాలావరకు ఉత్పత్తులు నిలిచిపోయాయి. చాలా కంపెనీలు కోట్ల నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34dCLZX
Sunday, April 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment