కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సామాన్యులు మొదలు పారిశ్రామికవేత్తల వరకు ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డీమార్ట్ వ్యవస్థాపకులు,అవెన్యూ సూపర్మార్కెట్స్ ప్రమోటర్ రాధాకృష్ణన్ దమని రూ.155కోట్లు విరాళం ప్రకటించారు. ఇందులో రూ.100కోట్లు పీఎం కేర్స్కు విరాళం ప్రకటించిన ఆయన.. మిగతా రూ.55కోట్లు కరోనా ప్రభావిత రాష్ట్రాలకు ప్రకటించారు. ఇందులో మహారాష్ట్ర,గుజరాత్లకు ఒక్కో రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4a7Gv
కరోనాతో యుద్దానికి డీమార్ట్ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతో తెలుసా..?
Related Posts:
కరోనా వైరస్ : మానవాళికి ఊసరవెల్లి సందేశం.. వైరల్ వీడియో...అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్… Read More
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ : పెరిగిన సెక్స్ బూమ్.. ఇవిగో రిపోర్ట్స్..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దీంతో చాలావరకు కంపెనీలు మూతపడ్డాయి. ప్రజలకు నిత్యావసరాలు,అత్యవసర సేవలు అంది… Read More
కరోనాతో యుద్దానికి డీమార్ట్ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతో తెలుసా..?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సామాన్యులు మొదలు పారిశ్రామికవేత్తల వరకు ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డీమార్ట్ వ్యవస… Read More
కరోనా షాకింగ్: మర్కజ్ లాగే చర్చిలు.. ‘పామ్ సండే’కు భారీగా.. వైరస్ సైతానును ఓడిస్తామన్న పాస్టర్లు..కరోనా ప్రమాదం పీక్సకు చేరినవేళ.. మనదేశరాజధాని ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ ఘటనతో పాజిటివ్ కేసుల … Read More
ఢిల్లీ మత ప్రార్థనల కల్లోలం: తూ.గో. జిల్లా చర్చిలో సామూహికంగా సండే ప్రేయర్స్: 150 మందితోకాకినాడ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే వస్తున… Read More
0 comments:
Post a Comment