కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సామాన్యులు మొదలు పారిశ్రామికవేత్తల వరకు ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డీమార్ట్ వ్యవస్థాపకులు,అవెన్యూ సూపర్మార్కెట్స్ ప్రమోటర్ రాధాకృష్ణన్ దమని రూ.155కోట్లు విరాళం ప్రకటించారు. ఇందులో రూ.100కోట్లు పీఎం కేర్స్కు విరాళం ప్రకటించిన ఆయన.. మిగతా రూ.55కోట్లు కరోనా ప్రభావిత రాష్ట్రాలకు ప్రకటించారు. ఇందులో మహారాష్ట్ర,గుజరాత్లకు ఒక్కో రాష్ట్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4a7Gv
Sunday, April 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment