Friday, April 10, 2020

తమిళ తంబీలదీ అదే బాటా..? లాక్ డౌన్ పొడగింపుకు నిపుణుల కమిటీ సూచన..

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ పొడగింపు విషయంలో కేంద్రం కంటే ముందు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడకుండా ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ పొడగింపుకే మొగ్గుచూపుతున్నాయి. ఈ దిశగా ఒడిశా మొదటి అడుగు వేయగా.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా తాజాగా లాక్ డౌన్‌ను పొడగిస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c7H5N5

0 comments:

Post a Comment