Friday, April 10, 2020

విచక్షణాధికారాన్ని వాడిన ఏపీ గవర్నర్- ఈసారి మానవత్వ కోణంలో..

ఏపీని కరోనా మహమ్మారి పీడిస్తున్న వేళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విచక్షణాధికారాన్ని వాడి మరీ తీసుకున్న ఈ నిర్ణయంతో వందలాది మంది కరోనా వైరస్ రోగులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పీఎం కేర్స్ నిధికి తన నెల జీతంలో 30 శాతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాసిన హరిచందన్,.. తన తాజా నిర్ణయంతో మానవత్వం చాటుకున్నారని ప్రశంసలు వెల్లువెత్తాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XpAmdn

0 comments:

Post a Comment