Friday, April 10, 2020

ఏపీలో కరోనా రెడ్ జోన్ల ప్రకటన- 133 ప్రాంతాల్లో ఇక ఆంక్షలు మరింత కఠినం..

ఏపీలో కరోనా వైరస్ పరిస్ధితిపై ప్రభుత్వానికి ఇవాళ మరింత స్పష్టృత వచ్చింది. తాజాగా నిర్వహిస్తున్న మూడో విడత సర్వే తర్వాత రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రేపటి నుంచి మరిన్ని ఆంక్షలతో పాటు కఠినమైన నిఘా అమల్లోకి రానుంది. ఏపీలో రెడ్ జోన్ల ప్రకటన... ఏపీలోని 13 జిల్లాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vhg3fE

0 comments:

Post a Comment