ఏపీలో కరోనా వైరస్ పరిస్ధితిపై ప్రభుత్వానికి ఇవాళ మరింత స్పష్టృత వచ్చింది. తాజాగా నిర్వహిస్తున్న మూడో విడత సర్వే తర్వాత రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రేపటి నుంచి మరిన్ని ఆంక్షలతో పాటు కఠినమైన నిఘా అమల్లోకి రానుంది. ఏపీలో రెడ్ జోన్ల ప్రకటన... ఏపీలోని 13 జిల్లాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vhg3fE
ఏపీలో కరోనా రెడ్ జోన్ల ప్రకటన- 133 ప్రాంతాల్లో ఇక ఆంక్షలు మరింత కఠినం..
Related Posts:
హైదరాబాద్లాగే అమరావతి..: మూడు రాష్ట్రాలంటూ జగన్పై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలుఅనంతపురం: మరోసారి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అంతేగాక, సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన… Read More
గ్రామీణంపై దృష్టి పెట్టండి: దేశ ఆర్థిక పరిస్థితిపై రఘురామ్ రాజన్ ఆందోళనన్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పర… Read More
సీఏఏ రద్దు.. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నిలిపివేత కోరుతూ 20 ప్రతిపక్ష పార్టీల తీర్మానం.. బీజేపీ సెటైర్లుమత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఈ చట్టంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైందని, కాబట్టి ఈ… Read More
మోదీజీ.. ఆర్థిక వ్యవస్థ పతనంపై మాట్లాడే దమ్ముందా? వర్సిటీలకు వెళ్లగలరా? రాహుల్ సవాల్‘‘రోజురోజుకూ దిగజారుతోన్న ఆర్థిక వ్యవస్థ.. చుక్కలనంటుతోన్న నిత్యావసరాల ధరలు.. సరుకులు కొనలేక జనం ఇబ్బందులు.. అమ్మకాలు లేక కంపెనీల మూసివేత.. ఇలాంటి రియ… Read More
ఎల్ఈడీ బల్బులతో 40 శాతం కరెంట్ బిల్లు ఆదా, కాళేశ్వరంతో కోనసీమగా తెలంగాణ: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది… Read More
0 comments:
Post a Comment