తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్ సమయంలో అనవసరంగా తిరగకుండా డ్రోన్స్ తో నిఘా పెట్టిన పోలీసులు తాజాగా మరోమారు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలని అలా కాకుండా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంకా అంతే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cL8hl1
రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్
Related Posts:
జనతా కర్ఫ్యూ-సెల్యూట్: చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రులుహైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్… Read More
జగన్ టార్గెట్ లో నిమ్మగడ్డ శరణ్య- ఈడీబీ వ్యవహారాలపై ఆరా ? కృష్ణకిషోర్ బాటలోనే...గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్ధిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారంలో ఇప్పటికే సీఈవో, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష… Read More
ఇది ఆరంభం మాత్రమే: అందరూ సుదీర్ఘ పోరాటం చెయ్యాలని మోడీ మరో సూచనకరోనా మహమ్మారి తన రూపం మార్చుకుంటున్న నేపధ్యంలో అరికట్టటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే . ఇక ఈ క్రమంలో మును… Read More
కరోనావైరస్: భారత్లో ఏడుకు చేరిన మరణాలు, ఒక్కరోజే మూడున్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య మనదేశంలో ఏడుకు చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర, బీహార్,… Read More
గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో… Read More
0 comments:
Post a Comment