కోవిడ్-19 పేషెంట్లలో కేవలం 15శాతం మందికి మాత్రమే హాస్పిటల్ ట్రీట్మెంట్,ఐసీయూ,ఆక్సిజన్ సప్లై లేదా వెంటిలేటర్ అవసరం ఏర్పడుతోందని వైద్య నిపుణులు,అధికారులు చెబుతున్నారు. కరోనా బారినపడుతున్న ప్రతీ ఆరుగురిలో ఒకరు తీవ్ర అనారోగ్యం,శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది యువతలో కరోనా లక్షణాలు బయటకపోవడం లేదా దాని ప్రభావం అంతగా ఉండకపోవడం జరుగుతోంది. దీనికి కారణం.. సాధారణంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SnyvSX
స్టార్వింగ్ ఫర్ ఆక్సిజన్ : కరోనాతో ఆర్గాన్స్ ఫెయిల్యూర్.. రోగి శరీరంలో అసలెందుకిలా జరుగుతుంది?
Related Posts:
గుంటూరులో ఘోరం: గర్ల్ఫ్రెండ్ నగ్న వీడియో.. పోర్న్సైట్లో అప్లోడ్: దిశ చట్టం ప్రయోగంగుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతికి మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియో తీసి, దాన్ని ఇన్స్టాగ్రామ్, పోర్న్సైట్లలో అప్లోడ్ చేసిన కేసు… Read More
చైనా సైన్యంలో మిలీషియా దళం: మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో దాడులు: ఎదిరించే సత్తా లేక.. వెనుకనుంచిన్యూఢిల్లీ: భారత్తో సరిహద్దు వివాదాలను యుద్ధం వరకూ తీసుకెళ్తోన్న దిశగా చైనా.. మరో దుస్సాహసానికి పూనుకుంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధవిమానా… Read More
దేశం ముందు రెండు యుద్ధాలు..కుప్పలా 350 మృతదేహాలు: ఓపిక నశించడం వల్లే..బాధాకరం: అమిత్ షాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని సమర్థవంతగా ఎదుర్కొంటున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని … Read More
జగన్కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్లో ట్విస్ట్తనకు జారీ అయిన షోకాజ్ నోటీసులకు చట్టబద్ధత లేదంటూ సొంత పార్టీపైనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మరో మలుపు … Read More
చైనా హింసపై ప్రధాని మోదీ సంచలనం.. భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు.. 2020 చెడ్డ ఏడాది కాబోదంటూ..ఓవైపు కరోనా మహమ్మారి విజృంభణ.. అంతలోనే పెనుతుపాన్ల విధ్వంసం.. మరోవైపు మిడతల దాడి.. ఇవి చాలదన్నట్లు సరిహద్దులో చైనా హింసాత్మక దాడులు.. అసలేం జరుగుతోంది… Read More
0 comments:
Post a Comment