Wednesday, June 12, 2019

బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీ

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి రంగంలోకి దిగారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి .. అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం పంపించగా .. అధికార టీఎంసీ కూడా హాజరవుతానని స్పష్టంచేసింది. చిన్నగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R9QcDM

Related Posts:

0 comments:

Post a Comment