తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుపతి పట్టణాభివృద్ధి అథారిటీ (తుడా) ఛైర్మన్గా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామల రావు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ సీనియర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X6HgEH
నరసింహ యాదవ్ అవుట్.. చెవిరెడ్డి ఇన్!
Related Posts:
తిరుపతిలో ప్రచారానికి నేటితో తెర- గెలుపు అంచనాలివే- పోలింగ్ శాతమే కీలకంతిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి ఇవాళ తెరపడబోతోంది. మూడు వారాలుగా ఓ రేంజ్లో ప్రచారం సాగించిన పార్టీలు, మైకులు ఇవాళ సాయం… Read More
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు... తొలిసారి ఈ హోదా... హరిద్వార్ కుంభమేళాలో విధులు...ఉత్తరాఖండ్ హరిద్వార్లోని గంగానదిలో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 14) ఒక్కరోజే దాదాపు 6… Read More
విశాఖలో దారుణం : ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హత్య ,ఆపై అగ్ని ప్రమాదంగా చిత్రీకరణవిశాఖలోని పెందుర్తి మండలం జత్తాడలో విషాదం చోటుచేసుకుంది . ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.… Read More
అమానవీయం : చెత్త వ్యానులో కోవిడ్ పేషెంట్ల మృతదేహాల తరలింపు...కోవిడ్ మృతుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది. మృతదేహాలను చెత్త వ్యానులో తరలిస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. రాజ్… Read More
ఏపీ పరిషత్ ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ- హైకోర్టులో నేటి నుంచి విచారణఏపీలో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయి వారం రోజులు గడుస్తున్నాయి. అయినా ఇప్పటివరకూ ఓట్ల లెక్కింపు జరగలేదు. దీంతో అభ్యర్ధుల్లో టెన్షన్ పెరుగు… Read More
0 comments:
Post a Comment