Thursday, April 9, 2020

లాక్ డౌన్ కొనసాగింపుపై టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం- జగన్ ముందు డిమాండ్లు..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా అదుపులోకి వచ్చిందని వైసీపీ సర్కారు భావిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను రెడ్ జోన్లకు పరిమితం చేయాలని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న ప్రధాని మోడీని కోరారు. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్ధితుల్లో లాక్ డౌన్ పొడిగించాలని భావిస్తున్న విపక్ష టీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTmPTy

Related Posts:

0 comments:

Post a Comment