Sunday, April 12, 2020

ఈస్టర్ సండే: బోసిపోయిన చర్చిలు: యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో: మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఈస్టర్ సండే నాడు చర్చిలో బోసిపోయాయి. ఈస్టర్ సండే వంటి పవిత్ర రోజు భక్తులతో కిటకిటలాడాల్సిన చర్చిలు కళ తప్పాయి. లాక్‌డౌన్ ఉండటం వల్ల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలకు హాజరు కాలేదు. కాలు బయట పెట్టలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మత పెద్దలు చర్చిల నుంచి యూట్యూబ్, ఫేస్‌బుక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ZTrpi

Related Posts:

0 comments:

Post a Comment