కాకినాడ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతూనే వస్తున్నాయి. అత్యధిక శాతం పాజిటివ్ కేసులకు ప్రధాన కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఏపీలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bYcTDZ
ఢిల్లీ మత ప్రార్థనల కల్లోలం: తూ.గో. జిల్లా చర్చిలో సామూహికంగా సండే ప్రేయర్స్: 150 మందితో
Related Posts:
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దారిలో జగన్, అన్నీ షిఫ్ట్: వ్యూహాత్మకంగా అక్కడే ఆఫీస్, ఇల్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సిద్ధమవుతోంది. … Read More
జగన్ ఇలాకాలో టీడీపీకి షాక్!: ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతున్నారా, ఏం జరిగిందంటే?కడప: తమ పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ఆదివారం… Read More
వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్బై, జగన్పై తీవ్రవ్యాఖ్యలు: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్లడంపై..విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఆ… Read More
ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే: వైయస్ రాజశేఖర రెడ్డిపై కేసీఆర్ ప్రశంసలుహైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రశంసలు కురిపించారు. గతంలో ఎన్నోసార్లు వైయస్ పైన విమర్… Read More
హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు, ప్రయోజనం ఏమిటి?ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజింస్తే కలుగే ఫలితాలు ఏమిటో గమనిద్దాం. సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దు… Read More
0 comments:
Post a Comment