అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. చిత్తూరు జిల్లా అనగానే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎమ్యెల్యే రోజా గుర్తుకు రావడం సహజం. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. నగరి మున్సిపల్ కమీషనర్ సస్పండ్ అంశం సంచలనంగా మారింది. కమీషనర్ వెంకట్రామి రెడ్డి సెల్ఫీ వీడియో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34pR7qk
నగరిలో ఏం జరుగుతోంది.. ఎమ్మెల్యే రోజా వర్గం మీద వేటు.. కారణం అదే అంటున్న జిల్లా నేతలు..!!
Related Posts:
ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్… Read More
ఢిల్లీలో జగన్ కలిసింది బీజేపీ నేతలను కాదట .. పొత్తులపై కొత్త లెక్కలు చెప్పిన పవన్ఏపీలో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయి. అందుకే జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వార్తలపై … Read More
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అరెస్ట్.. ఎందుకంటే..కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండు రావ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట… Read More
విషాదం: స్కూలు బస్సులో చెలరేగిన మంటలు..నలుగురు విద్యార్థులు సజీవదహనంసంగ్రూర్/పంజాబ్: పంజాబ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ… Read More
తప్పిన పెను ప్రమాదం: టేకాఫ్ సమయంలో రన్వేపైకి జీపు... ధ్వంసమైన ఎయిరిండియా విమానంపూణే: పూణే విమానాశ్రయంలో ఎయిరిండియా విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై నుంచి టేకాఫ్ తీసుకునే సందర్భంలో హఠాత్తుగా ఓ జీపు రన్వేపైకి దూసుక… Read More
0 comments:
Post a Comment