Friday, April 10, 2020

నగరిలో ఏం జరుగుతోంది.. ఎమ్మెల్యే రోజా వర్గం మీద వేటు.. కారణం అదే అంటున్న జిల్లా నేతలు..!!

అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. చిత్తూరు జిల్లా అనగానే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఎమ్యెల్యే రోజా గుర్తుకు రావడం సహజం. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. నగరి మున్సిపల్ కమీషనర్ సస్పండ్ అంశం సంచలనంగా మారింది. కమీషనర్ వెంకట్రామి రెడ్డి సెల్ఫీ వీడియో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34pR7qk

Related Posts:

0 comments:

Post a Comment