అమరావతి: తమను ధిక్కరించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్నే తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడాన్ని ప్రభుత్వానికి రుచించలేదు. స్వయంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rp6tG7
సీఎం జగన్ పక్కా ప్లాన్: నిమ్మగడ్డ తొలగింపు వెనక ఏం జరిగింది..? చట్టం ఏం చెబుతోంది..?
Related Posts:
షాకింగ్ : లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా నేత - సొంత ప్రభుత్వం న్యాయం చేయలేదని..గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తమకు పలు అంశాల్లో న్యాయం జరగలేదని తాజాగా పలువురు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు అ… Read More
జగన్ తో కేసీఆర్ సర్కారును పోల్చుతూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ప్రజలను గాలికొదిలేశారు..కరోనా వైరస్ కట్టడి చర్యల్లో జగన్ సర్కారు ముందంజలో ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్… Read More
కరోనావైరస్: బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో ఏది సురక్షితంలాక్డౌన్ సడలింపుతోపాటు రైళ్లు, బస్సులు, విమానాలవంటి ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగించుకునేటప్పుడు కరోనావైరస్ బారినపడే ప్రమాదం గురించి అంతా ఆందోళన చెందు… Read More
ఏపీ అసెంబ్లీపై కరోనా కాటు: మరో తొమ్మిదిమందికి పాజిటివ్: ల్యాబుల్లో మరిన్ని రిపోర్టులుఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి రెట్టింపయింది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెల్లువలా ముంచెత్తుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతున్నాయి. … Read More
lockdown lover: కాలేజ్ లవర్స్, లాక్ డౌన్ లో ప్రియురాలు రివర్స్, పొడిచి చంపిన ప్రియుడు, తండ్రికి!కోయంబత్తూరు/ చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు కాలేజ్ కు వెలుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. తరువాత ఇద్దరు కులాలు వేరు అని బయటపడింది… Read More
0 comments:
Post a Comment