అమరావతి: తమను ధిక్కరించిన వారి విషయంలో ఉపేక్షించేది లేదని సీఎం జగన్ మరోసారి తేల్చి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్నే తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు లేకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేయడాన్ని ప్రభుత్వానికి రుచించలేదు. స్వయంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rp6tG7
సీఎం జగన్ పక్కా ప్లాన్: నిమ్మగడ్డ తొలగింపు వెనక ఏం జరిగింది..? చట్టం ఏం చెబుతోంది..?
Related Posts:
ఇన్సైడింగ్ ట్రేడింగ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు... చేతగాని తనమా.. కుమ్మక్కయ్యారా...? బీజేపీ కన్నాఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం, అధికార వికేంద్రీకరణ పై తీసుకున్న నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందా...లేక స్వాగతిస్తుందా అనేది స్పష్టం కాకుండ… Read More
ఈఎస్ఐ కుంభకోణం: మరో ఇద్దరి అరెస్ట్, దేవికారాణితో కుమ్మక్కు, షెల్ కంపెనీలతో కోట్లు క్లెయిమ్..ఈఎస్ఐ కుంభకోణంలో అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి అండ్ కో.. రూ.కోట్లను నొక్కేసిన సంగతి తెలిసిందే. దేవికారాణి, పద… Read More
ఆందోళనకారుల ముసుగులో రైలింజన్పై దాడి..ఆరుగురు సంఘ్ పరివార్ వ్యక్తులు అరెస్టుబెంగాల్ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొందరు అల్లరిమూకలు చేరి కావాలనే హింసకు పాల్ప… Read More
తాగుబోతు తండ్రికి మద్యం ఎర, విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, పుట్టింటిలో తల్లి, కామాంధుల అరాచకం !చెన్నై: తాగుబోతు తండ్రికి మద్యం ఎరవేసిన కామాంధులు అతని కుమార్తె మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో జరిగింది. తండ్రి స్నేహితు… Read More
Axis Bankలో ఉద్యోగాలు: 2463 వివిధ పోస్టులకు అప్లయ్ చేసుకోండియాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నుంచి హెచ్ఆర్ మేనేజర్తో పాటు ఇతర … Read More
0 comments:
Post a Comment