కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు . లాక్డౌన్ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారని ఎంపీ విజయసాయి తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విపత్కర సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు . కరోనాపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b2iDMY
Friday, April 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment