వాళ్లంతా కరోనా యోధులు. ప్రాణాలకు తెగించిమరీ మహమ్మారిపై పోరాడుతున్నారు. వాళ్లపై కొందరు రాళ్లతో దాడులు చేసినా వెనుకడుగు వేయలేదు. కానీ ఊహించని రీతిలో.. సొంతశాఖలోని ఉన్నతాధికారులే వైరస్ వ్యాపింపజేయడం కలకలం రేపుతున్నది. ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఆరోగ్య శాఖ కీలక యంత్రాంగమంతా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి. వైరస్ రాజ్ భవన్ దాకా వెళ్లినట్లు తెలియడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39VPhi8
కరోనా షాకింగ్: ఆరోగ్య శాఖ ద్వారా వైరస్.. ఐఏఎస్ నుంచి అంటెండర్లదాకా పాజిటివ్.. అక్కడేం జరుగుతోంది?
Related Posts:
తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు..! క్రికెట్ ప్రపంచకప్ తో పోల్చుకుంటున్న పార్టీలు..!!చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాలపై క్రికెట్ ప్రపంచకప్ ప్రభావం బాగా పనిచేస్తున్నట్టగు తెలుస్తోంది. రాజకీయాలకు క్రికెట్ కు ముడి పెడుతూ తమిళ రాజకీయ న… Read More
పాత పెన్షన్ విధానంకు కేంద్రం నో.... లోక్సభలో లిఖితపూర్వక సమాధానంప్రభుత్వ ఉద్యోగులకు పాత పద్దతి పెన్షన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిరాకరించింది. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం లోక్సభలో… Read More
ముఖ్యమంత్రి రాజీనామా ఖాయం: సీఎంగా దళితుడికి ఛాన్స్!బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పట్లో దీనికి బ్రేక్ పడే అవకాశాలు కూడా కనిపించట్లేదు. కర్ణాటకలో అధ… Read More
సోషల్ మీడియా తంటా... ఉరిపెట్టు పెట్టుకుంటూ వీడియో...! నిజంగానే బిగిసిన ఉరితాడు....!సోషల్ మీడియా మాయలో పడి యువతి యువకులు అనేక జిమ్మిక్కులు పాల్పడుతున్నారు. లైక్ల క్రేజ్ కోసం వీడీయోలు తీసే క్రమంలో తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా రోజు… Read More
ఢిల్లీలో విపక్షాలు, హైదరాబాద్లో మిత్రపక్షాలు... అభివృద్దిని అడ్డుకునేందుకు విమర్శలు... టీఆర్ఎస్సచివాలయం భవన నిర్మాణాలను ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు గవర్నర్కు పిర్యాధు చేయడం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మండిపడ్డారు. ఆయా… Read More
0 comments:
Post a Comment