హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని, రాబోయే రెండు వారాలు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ సహా పలు ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VdVbXL
మర్కజ్ లేకుంటే ఒక్క కేసు ఉండేది కాదు: కరోనాకు ఫార్ములా లేదు, అదే మందు: కేటీఆర్
Related Posts:
హుస్సేన్ సాగర్లో జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు.. వారం రోజుల పాటు కనువిందుహైదరాబాద్ : జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్ మరోసారి వేదికైంది. హైదరాబాద్ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. వారం… Read More
మార్చడం కుదరదు.. అదంతే..! మమత బెనర్జీకి తేల్చి చెప్పిన కేంద్రం..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్ర ప్రభుత్వానికి యుద్ద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మమత పెట్టిన ప్రతిప… Read More
మన్మోహన్కు రాజ్యసభ కష్టాలు...!మాజీ ప్రధాని ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన డీఎంకే నేత స్టాలిన్ ఓప్పుకోకపోవడంతో ఆయన… Read More
తుక్కుగా మారనున్న భారత కీర్తి \"విరాటం\"...అది లేకుండా మేమెక్కడంటున్న నేవీఅది కొన్ని దశాబ్దాల పాటు భారత రక్షణ రంగానికి సేవలందించింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలంగా సేవలందించి యుద్ధనౌకగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థ… Read More
ఎయిరిండియాలో క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 51 క్యాబిన్ క్రూ పోస్టులను భర్తీ చేయను… Read More
0 comments:
Post a Comment