Saturday, April 25, 2020

సందు చూసి చిందేస్తామంటే కుదరదు.. మటన్ అధిక ధరలకు అమ్మితే కఠిన శిక్షలే.. జీహెచ్ఎంసీ హెచ్చరిక..

హైదరాబాద్ : లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర సరుకులు, ప్రజా సౌకర్యాలు, సౌలభ్యత, కల్తీ, బ్లాక్ మార్కెట్ తదితర అంశాలపై నగర పాలక సంస్థ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల రేట్లను అధిక ధరలకు విక్రయిస్తే కొరడా ఝుళిపిస్తావమని గతంలో వ్యాపారస్తులకు నగర పాలక సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పాలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zw3ztk

Related Posts:

0 comments:

Post a Comment