న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అంతేగాక, విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్లైన్ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషణ్(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ శుక్రవారం ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aF3vEu
Saturday, April 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment