అమరావతి: కరోనావైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 నివారణ చర్యలపై ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K08tkg
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment