అమరావతి: కరోనావైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 నివారణ చర్యలపై ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K08tkg
సీఎం జగన్ కీలక నిర్ణయం: ఏపీలో 16 కోట్ల మాస్కులు ఉచిత పంపిణీ, ఒక్కొక్కరికి మూడు
Related Posts:
చిరంజీవి ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ .. ఏం చెప్పారంటేకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నదానిపై చిరంజీవి కుటుంబం క్లారిటీ ఇచ్చేసింది . … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తంబళ్లపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా కురబలకోట..బి.కొత్తకోట మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. ఇదే నియోజకవర్గం నుండి 2009 లో టిడిపి నుండి… Read More
మైనర్ బాలికకు వల.. రంగంలోకి ప్రైవేట్ డిటెక్టివ్స్.. అడ్డంగా బుక్కైన కేంద్ర ఉద్యోగిహైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దారి తప్పాడు. అమ్మాయి కోసం ఆరాటపడి కటకటాలపాలయ్యాడు. మైనర్ బాలిక అనే ఇంగీత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. వెంటపడటమే … Read More
మే 2వ వారంలోగా 10 ఫలితాలు..! ఈ నెల 15 నుంచి వాల్యుయేషన్హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ముగిశాయి. బుధవారం నాడు ఆఖరు పరీక్ష రాసిన టెన్త్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల వేళ టెన్షన్ పడ్డ స్టూడెంట్స్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కదిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కదిరి, నల్లమాడ మండలాలు పూర్తిగా కదిరి నియోజకవర్గంలో చేరాయి. ఇక్కడ నుండి మూడు సార్లు గెలిచిన వేమా… Read More
0 comments:
Post a Comment