Monday, May 20, 2019

ఎగ్జిట్ ఫలితాలు నమ్మను : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దేశవ్యాప్తంగా వెలవడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టిపారేశారు. గతంలో కూడ ఇలాంటీ ఎగ్జిట్పోల్స్ ఫలితాలే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి టీడీపీ అధికారం చేపట్టనుండగా కేంద్రంలో సైతం బీజేపీయోతర ప్రభుత్వం నెలకొందని ట్విట్టర్‌లో పేర్కోన్నారు. కాగా మెజారీటి సర్వేలు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధ్యక్షతన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jtoy3G

0 comments:

Post a Comment