దేశవ్యాప్తంగా వెలవడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టిపారేశారు. గతంలో కూడ ఇలాంటీ ఎగ్జిట్పోల్స్ ఫలితాలే వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో తిరిగి టీడీపీ అధికారం చేపట్టనుండగా కేంద్రంలో సైతం బీజేపీయోతర ప్రభుత్వం నెలకొందని ట్విట్టర్లో పేర్కోన్నారు. కాగా మెజారీటి సర్వేలు ఆంధ్రప్రదేశ్లో జగన్ అధ్యక్షతన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jtoy3G
ఎగ్జిట్ ఫలితాలు నమ్మను : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Related Posts:
పంచాయతీ నోటిఫికేషన్పై భగ్గుమన్న ఉద్యోగులు- ధర్నాలు, మెరుపుసమ్మెకూ రెడీఏపీలో ఇవాళ విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్పై ఉద్యోగులు భగ్గుమన్నారు. కరోనా ప్రభావం ఉందని చెప్పినా, వ్యాక్సినేషన్ పూర్తికాకుండా ఎన్నికలు వద్దని … Read More
జమ్మూలో మరో అతి పెద్ద సొరంగం : ఉగ్రవాదుల కోసం పాక్ 8 ఏళ్ళ క్రితమే నిర్మాణం, గుర్తించిన బీఎస్ఎఫ్భారత భద్రతా దళం పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడడానికి ఉపయోగించిన మరో భూగర్భ సొరంగాన్ని గుర్తించింది. భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడటానిక… Read More
వెంగయ్య మృతి వైసిపి పతనానికి నాంది, జగన్ కు , అన్నా రాంబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ… Read More
నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబురాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని … Read More
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుతో నాకు ప్రాణహాని... నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు...టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై పెట్టిన కేసు… Read More
0 comments:
Post a Comment