ఆళ్లగడ్డ: తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం మండిపడ్డారు. అయితే చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమె ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. పార్టీ అధిష్టానం ఆమెను బుజ్జగించిందా అనే చర్చ సాగుతోంది. అయితే, పార్టీకి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు. తనపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sp0K6w
Saturday, January 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment