Wednesday, April 22, 2020

కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్‌డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..

ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి నయంకాగా, 652 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో 1486 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరలేదని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KwLvRP

Related Posts:

0 comments:

Post a Comment