ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి నయంకాగా, 652 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో 1486 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరలేదని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KwLvRP
కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..
Related Posts:
వైసీపీకి అనుకూలంగా పవన్ నిర్ణయం : ఇరకాటంలో బీజేపీ - టీడీపీ : చంద్రబాబు వెనుకడుగు వేస్తారా..!!ఏపీలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ ను కార్నర్ చేస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు కారణమైంద… Read More
Bhabanipur bypoll result: మమత దూకుడు: కనీసం 50 వేలకు పైగాకోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్న… Read More
Aryan Khan: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన బాలీవుడ్ బాద్షా కుమారుడుముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పరువు కోల్పోయిన హిందీ చలన చిత్ర పరిశ్రమపై మరో పిడుగు పడింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇప్పటిక… Read More
సమంతకు భరణం ఎంతో తెలుసా : అక్కడే సామ్ భారీ ట్విస్ట్ : చివరకు ఏం జరిగింది..!!సమంత- నాగచైతన్య విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధానికి వారిద్దరూ ముగింపు పలికారు. ఈ విషం పైన గత ఆరు నెలల కాలంగా ప్రచారం సాగుతోంది. చివరకు వాళ్లిద్దరే సో… Read More
కరోనా థర్డ్ వేవ్ ముప్పును దాటుకున్నట్టేనా?: పండగల సీజన్.. బీ అలర్ట్న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 23 వేల వరకు కేసులు నమోదయ్యాయి.… Read More
0 comments:
Post a Comment