న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశప్రజల్లో భరోసా నింపేందుకు అదే సమయంలో వారిలో ధైర్యం నింపేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అప్పుడప్పుడు టీవీల ద్వారా దేశప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. అంతేకాదు దేశమంతా ఈ కష్ట సమయాల్లో ఒక్కతాటిపైకి వచ్చి మహమ్మారిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. భారత్ను ముప్పతిప్పలు పెడుతున్న ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5iErt
రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు: ప్రధాని మోడీ పిలుపుపై వాట్సాప్ మెసేజ్ వైరల్..ఏంటంటే?
Related Posts:
ఏపీలో కొత్త కొలువులు లేనట్టే..? ఎస్ఆర్సీ ఏర్పాటుతో కన్ఫామ్, గతంలో మాదిరిగానే..ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తారు. కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తుంటారు. కొలువుతోనే భవిష్యత్ అనే వారు చాలా మంది ఉన్నారు. పెళ్లి, జీవిత… Read More
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులుఏపీలో అధికార పార్టీ నేతలు/ బంధువులు రెచ్చిపోతున్నారు. అధికారులు అని కూడా చూడకుండా బూతుపురాణం చదువుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. సీఎం జగన్ సొ… Read More
lady: తాళం పగలగొట్టి ఇంట్లోదూరి రేప్ చేశాడు, పోటుగాడికి పిండేసిన పోలీసులు, ఫినిష్ !చెన్నై: అనారోగ్యంతో సతమతం అవుతున్న కుమార్తెను ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుతోంది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో కుమార్తెను పెట్టి తాళం వేసి పనికి వెళ్లి సాయ… Read More
పోలవరం ఎత్తు తగ్గింపు .. వ్యయ నియంత్రణ కోసం కేంద్ర జల శక్తి వనరుల శాఖ అధ్యయనం !!పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించే అవకాశాలపై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం నీటిమట్టం మూడ… Read More
వైసీపీ సంక్షేమానికి టీడీపీ అభివృద్ది కౌంటర్- మున్సిపోల్స్లో మారిన అజెండా-టార్గెట్ అదేఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా సంక్షేమ అజెండాకే పరిమితమైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సిన తరుణంలో దాని ఊసెత్తకుండా … Read More
0 comments:
Post a Comment