Friday, April 3, 2020

కరోనా:మర్కజ్‌లో ‘ఇండోనేషియా’ బాంబు.. వైరస్ ఎలా అంటుకుంది?.. కేంద్ర మంత్రి అనూహ్య కామెంట్లు..

ఇండియాలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మార్చి రెండో వారంలో అక్కడ జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి 960 మంది విదేశీయులతోపాటు మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది హాజరయ్యారు. టూరిస్టు వీసాలపై వచ్చి, మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xPzrrK

Related Posts:

0 comments:

Post a Comment