ఇండియాలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మార్చి రెండో వారంలో అక్కడ జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి 960 మంది విదేశీయులతోపాటు మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది హాజరయ్యారు. టూరిస్టు వీసాలపై వచ్చి, మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xPzrrK
కరోనా:మర్కజ్లో ‘ఇండోనేషియా’ బాంబు.. వైరస్ ఎలా అంటుకుంది?.. కేంద్ర మంత్రి అనూహ్య కామెంట్లు..
Related Posts:
మాట కలిపి.. మత్తుమందిచ్చి.. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో దోపిడీకాజీపేట : రైల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణీకులకు మత్తుమందు ఇచ్చి అందినకాడికి దోచుకెళ్లారు. యశ్వంత్పూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు ప్రయ… Read More
సికిందరాబాద్ పోలింగ్ సరళిపై కిషన్ రెడ్డి టెన్షన్ .. అనుమానాలెన్నో!తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చావు దెబ్బ తిని ఓటమిపాలైన బిజెపి నేతలు ఈ ఎన్నికల్లో అయినా తమ ఉనికి చాటుతామా లేదా అన్న భయంలో ఉన్నారు. గత అసెంబ్లీ… Read More
అంబటి సంచలనం...పోలింగ్ రోజు దాడులు చేసింది టీడీపీ నేతలేఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలకు మే 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పోలింగ్ పై, పోలింగ్ రోజు జరిగిన దాడులపై రాజకీయ నేతలు ఎవరికి … Read More
నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్యభద్రాద్రి : ఆదివారం నాడు అభిజిత్ లగ్నాన సుగుణాలరాశి సీతమ్మను పరిణయమాడిన శ్రీరామచంద్రుడు నేడు పట్టాభిషిక్తుడు కానున్నాడు. భద్రాద్రిలో అంగరంగవైభవంగా పట్… Read More
చంద్రబాబుకు 2014లో ఈవీఎంలపై అనుమానాలు రాలేదెందుకో ... జీవీఎల్ సెటైర్ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని, ఏపీ ఎన్నికల అధికారిని ఎన్నికల నిర్వహణల… Read More
0 comments:
Post a Comment