కరోనాపై పోరులో ప్రపంచవ్యాప్తంగా వైద్యులే సైనికులుగా ముందుండి వైరస్ను ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు కొన్నిచోట్ల అవమానాలు,సౌకర్యాల లేమి వంటి వైద్యుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నారు. ప్రాణాంతక వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు రేయింబవళ్లు ఆసుపత్రుల్లో యుద్దమే చేస్తున్నారు. ఇలాంటి విపత్కర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e7WrmK
బ్రిటన్లో కరోనా డేంజర్ బెల్స్ : 8 మంది వైద్యులు మృతి.. ఒకరు భారత్..
Related Posts:
2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్, టీవీ, రేడియోల్లో ప్రచారం నిషేధంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సమరం ప్రచారం ముగిసింది. ఈసారి టీవీలు, రేడియోల్లో ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలి… Read More
రాజస్థాన్ ర్యాలీలో కర్ణాటక సీఎంకు చివాట్లు పెట్టిన ప్రధాని మోడీ, ఇలాంటి లీడర్స్ అవసరమా ?జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ … Read More
ఈ నెల 6న ఒడిశాకు మోదీ..! ఫొని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!!భువనేశ్వర్/హైదరాబాద్ : ఫొని తుపాను సహాయ చర్యలపై జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశా, ఏపీ, బంగాల్ లో చేపట్టిన… Read More
మతిపోగొడుతున్న మిస్సింగ్ కేసులు..! ఆ అదృశ్యాలకు కారణం ఎవరు..?కరీంనగర్/హైదరాబాద్ : కరీంనగర్ పోలీసులను అదృశ్య కేసులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కేసుల్ని ఛేదించడం సవాల్గా మారింది. విద్యార్థులు, యువతీ, యువకులు… Read More
అనుకున్నదొక్కటి ... అయినదొక్కటి... టీడీపీలో ఓట్ల కంటే నోట్ల పంచాయితీలు ఎక్కువైయ్యాయా?పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ … Read More
0 comments:
Post a Comment