Sunday, April 26, 2020

10 మార్గాలు.. భారత్ కరోనా సంక్షోభం గట్టెక్కాలంటే.. ఇవి చేసి తీరాల్సిందే..!

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నాటి నుంచి భారత్ ఇంత తక్కువ వృద్ధిరేటు కనబర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజానికి 2021లో భారత జీడీపీ 7.4శాతం మేర వృద్ది చెందుతుందని అంచనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cU5kyD

Related Posts:

0 comments:

Post a Comment