కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నాటి నుంచి భారత్ ఇంత తక్కువ వృద్ధిరేటు కనబర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజానికి 2021లో భారత జీడీపీ 7.4శాతం మేర వృద్ది చెందుతుందని అంచనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cU5kyD
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment