మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మరో సారి ఆయన తీరు పై అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం పంపిన ఆర్దినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోటం పై ప్రభుత్వ పెద్దలు అసహనంతో ఉన్నారు. దీని పై ముఖ్యమంత్రి సైతం స్పందిస్తూ గవర్నర్ కు పరిధులుండాలని వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HN3eX0
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!
Related Posts:
బోట్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో రచ్చ... ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీకి అవమానం...దేశంలోనే మొదటిసారిగా సురక్షిత పర్యాటకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల బోట్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్… Read More
టీడీపీ క్యాష్ అండ్ క్యాస్ట్ స్ట్రాటజీ ఇదే .. రాజ్యసభలో ఓటేసి.. టీడీపీపై రోజా ఫైర్ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా టిడిపి అధినేత చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడంపై విమ… Read More
ఏ భారత జవానూ మిస్సవలేదు: సరిహద్దు ఘర్షణపై ఇండియన్ ఆర్మీ వెల్లడిన్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఏ ఒక్క భారత జవాను కూడా గల్లంతు కాలేదని, అందరి ఆచూకీ లభ్యమైందని గురువార… Read More
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, 8వేలకు చేరువలో, మరో నలుగురు మృతిఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,609 మంది నమూనాలు పరీక్షించగా 465 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ర… Read More
India China Border Issue: ఇండియా టార్గెట్ గా చైనా హ్యాకర్లు .. సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ హెచ్చరికఇండియా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం మృతి చెందిన ఘటనపై భగ్గుమన్న ఇండియా చైనాకు గుణపాఠం నేర్పాలని తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక ఇదే సమయంలో చైనా సైన్య… Read More
0 comments:
Post a Comment