మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మరో సారి ఆయన తీరు పై అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం పంపిన ఆర్దినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోటం పై ప్రభుత్వ పెద్దలు అసహనంతో ఉన్నారు. దీని పై ముఖ్యమంత్రి సైతం స్పందిస్తూ గవర్నర్ కు పరిధులుండాలని వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HN3eX0
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!
Related Posts:
escape: విద్యార్థిని గ్యాంగ్ రేప్, పోలీసు రివాల్వర్ లాక్కొని హంగామా, కాల్చిపారేస్తే, పోటుగాడు!మీరట్: విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయిన కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ముందు హా… Read More
మళ్లీ భారత్-పాక్ స్నేహం- ధోవల్తో పాక్ ఆర్మీఛీఫ్ బజ్వా చర్చలు ? - సైన్యం రివర్స్ఉపఖండంలో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కోల్డ్ వార్కు తెరదించేందుకు ఇరుదేశాల ప్రభుత్వాలు తెరవెనుక భారీ ప్రయత్నాలే చేస… Read More
తెలంగాణాలో కరోనా పంజా ... 24 గంటల్లో 1,097 కొత్త కరోనా కేసులు , 6 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాష్ట్… Read More
తొలిసారి బస్తర్ అడవుల్లోకి అమిత్ షా -ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ స్థలి వద్ద జవాన్లకు నివాళి -హైఅలర్ట్ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన భీకరదాడితో దేశమంతా నివ్వెరపోయింది. సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టెర్రాం(బీజాప… Read More
వన్ స్ట్రైక్..ఆన్ స్ట్రైక్: పాకిస్తాన్, చైనాలకు జాయింట్గా షాకిచ్చిన బారత్: సైనిక్ స్కూల్ స్టూడెంట్న్యూఢిల్లీ: తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమౌతోన్న పాకిస్తాన్, చైనాలకు భారత్ జాయింట్గా షాకిచ్చింది. అటు లఢక్ వైపు వాస్తవాధీన రేఖ, ఇటు జమ్మూ కాశ్మ… Read More
0 comments:
Post a Comment