Monday, April 20, 2020

53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్: క్షేత్రస్థాయిలోకి పంపవద్దని వినతి

ముంబై: దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 4200కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మహారాష్ట్రలో 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబై నగరంలోనే 456 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కాగా, ముంబై నగరంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUo3Gb

Related Posts:

0 comments:

Post a Comment