ముంబై: దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 4200కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం మహారాష్ట్రలో 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబై నగరంలోనే 456 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కాగా, ముంబై నగరంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XUo3Gb
53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్: క్షేత్రస్థాయిలోకి పంపవద్దని వినతి
Related Posts:
CD Girl: మాజీ మంత్రి రాసలీలల ఎఫెక్ట్, పీజీ సుందరి ఇంట్లో అన్ని లక్షలా ?, బీర్లు, వైన్, వామ్మో !బెంగళూరు/ బెళగావి: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించి మాయం అయిన సీడీ గర్ల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. రాసలీలల సీడీ గర్ల్ బెంగ… Read More
120 ఎకరాలేనట.. బుద్ద భూమిపై ఏపీ సర్కార్ ప్రకటన.. 3 వేలకు పైగా ఎకరాల్లో..?ప్రభుత్వాలు మారితే విధానాల్లో మార్పు వస్తోంది. ప్రాజెక్టుల తీరే మారుతోంది. ఏపీలో కూడా అలాగే జరుగుతోంది. తొట్లకొండపై గల బుద్ధిస్టు కాంప్లెక్స్కు కేవలం… Read More
ఇండ్ల స్థలాలు కొనేప్పుడు జాగ్రత్తలు పడవలసిన అంశాలు ..వాస్తు ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అధ్యక్షా.. ఇదేంది, విమానం ఎక్కేసమయంలో తుళ్లిపడిన బిడైన్, 3 సార్లు..అమెరికా వృద్ధ అధ్యక్షుడు జో బిడైన్.. ఆయనకు 78 ఏళ్లు అనే సంగతి తెలిసిందే. అయితే ఆయన శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్లో అట్లాంటా బయల్దేరే సమయంలో తుళ్లిపడిపోయ… Read More
న్యాయ రాజధానికి వైఎస్ జగన్: హైకోర్టుకు స్థలం కేటాయించిన తరువాత తొలిసారిగా: ఎయిర్పోర్ట్కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ నెల 26వ తేదీన కర్నూలుకు వెళ్లనున్నారు. జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ హైకోర్టు, న్యాయ ర… Read More
0 comments:
Post a Comment