Monday, April 20, 2020

దే వు డా..! ఆక‌లి త‌ట్టుకోలేక క‌ప్ప‌ల‌ను తింటున్న చిన్నారులు..! బీహార్ లో చిత్రమైన పరిస్థితి..!!

పాట్నా/హైదరాబాద్ : ఆక‌లి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసే క్రమంలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తూ ప్రజలందరిని ఇళ్లకే పరిమితం చేసింది భారత సర్కార్. ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేద ప్రజలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAZwvN

Related Posts:

0 comments:

Post a Comment