పాట్నా/హైదరాబాద్ : ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు అతికినట్టు సరిపోతోంది. కరోనా మహమ్మారిని అంతం చేసే క్రమంలో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలను అమలు చేస్తూ ప్రజలందరిని ఇళ్లకే పరిమితం చేసింది భారత సర్కార్. ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేద ప్రజలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAZwvN
దే వు డా..! ఆకలి తట్టుకోలేక కప్పలను తింటున్న చిన్నారులు..! బీహార్ లో చిత్రమైన పరిస్థితి..!!
Related Posts:
కేసీఆర్ పక్కనే కుట్ర..పోటీలో ఎవరు: సీఎం భయానికి కారణం అదే : విజయశాంతి ఫైర్..!తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ కేసులో హైకోర్టులో ఒక అఫిడవ… Read More
శబరిమల దర్శనానికి భక్త శునకం: 480 కి.మీలు నడిచి భగవంతుడి సన్నిధికిహైదరాబాద్: మనుషులకే కాదు పశు, పక్షాదులకు కూడా దైవ భక్తి ఉంటుందని ఇప్పటికే పలు సంఘటనలు నిరూపించాయి. తాజాగా, ఓ కుక్క కూడా ఈ జాబితాలో చేరిపోయింది. దేవుడి… Read More
మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..వందకు చేరువలో ధర.. వామ్మో అంటున్న సగటు గృహిణి!హైదరాబాద్ : ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం సామాన్య గృహిణికి చుక్కలు చూపించి ఉల్లి ఆ తర్వాత కాస్త శాంతించింది. రెండు నెలల తర్వా… Read More
రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !బెంగళూరు: బెంగళూరు నగరంలోని రోడ్లపై పడిన గుంతలు పూడ్చడంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు నిర్లక్షం చెయ్యడంతో విసిగిపోయిన స్థానికులు… Read More
ఆర్టీసీ సమ్మె కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో ముగిసిన విచారణ: లేబర్ కోర్టుకి చేరిన పంచాయితీ..!తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశంలో హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, కోర్టు దీనిని కార్మిక శాఖ కమిషనర్ వద్ద తేల్చుకోవాలని సూచించింది. అందుకోసం దీని పైన చర… Read More
0 comments:
Post a Comment