Thursday, April 30, 2020

కరోనా 'మహా' కష్టాలు..!ఇరుకుగదిలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు..!!

అమరావతి/హైదరాబాద్ : కష్టాలు, కన్నీళ్లు చెప్పి రావు అనడానికి కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభమే పెద్ద ఉదాహరణ. కరోన మహమ్మారి వల్ల దేశం మొత్తం ఉన్నట్టుండి స్తంభించిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎక్కడివారక్కడే ఫ్రీజ్ అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాగా జీవనోపాదికోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యింది. దేశంలోని అనేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KOuItW

Related Posts:

0 comments:

Post a Comment