ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా... తాజాగా ఏకంగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వీరిలో నలుగురు డాక్టర్లే కావడం విశేషం. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/359RXbi
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment