ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా... తాజాగా ఏకంగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వీరిలో నలుగురు డాక్టర్లే కావడం విశేషం. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/359RXbi
కర్నూల్లో కరోనా స్టేజ్ 4 ?- వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్- నలుగురు డాక్టర్లే..
Related Posts:
Sputnik V వినియోగానికి డీసీజీఐ గ్రీన్సిగ్నల్: డాక్టర్ రెడ్డీస్: ఆ లిస్ట్లో 60వ దేశంగాన్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొనసాగుతోన్న… Read More
ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్త… Read More
Ugadi 2021: చంద్రుడు పౌర్ణమి వేళ చిత్త నక్షత్ర మిళితమే చైత్ర మాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Wife: పెళ్లైన 8 నెలలకే బిడ్డ, పెళ్లికి ముందే నీకు?, ఎవడి బిడ్డకో నేను తండ్రా ?, గొంతుకోసి !చెన్నై/కడలూరు/కుప్పం: యువతి, యువకుడికి 8 నెలల క్రితం పెళ్లి జరిగింది. భార్యతో భర్త చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య గర్బవతి అయ్యిందని తెలుసుకున్న భర… Read More
చైనా తెంపరితనం: బోర్డర్లో యుద్ధ సామాగ్రి..క్షిపణులు: లఢక్లో ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా.. మరోసారి తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది పొడవునా భారత్ సైన్యానికి కంటి మీద కునుకు లేకు… Read More
0 comments:
Post a Comment