ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో కరోనా మహమ్మారికి మతం రంగులు అద్దుతున్నారంటూ ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో మర్కజ్ ప్రార్థనలు మొదలుకొని, మొన్నటి పాల్ఘర్ మూకదాడి ఘటన వరకు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా ప్రకటనలు చేయడం, బీజేపీ ఎంపీలైతే ఏకంగా ముస్లిం మహిళల సెక్స్ విషయాలనూ ఇందులోకి చొప్పించడం వివాదాస్పమయ్యాయి. ఈలోపే, రాజకీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VFWoYc
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment